24 August, 2026 | 10:21 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

కరణం గారి వీధిలో..

11-01-2025 12:00 AM

కిట్టు తాటికొండ, కశ్మీరా, రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీగోపిచంద్ కొండ నటిస్తు న్న సినిమా ‘కరణం గారి వీధి’. దర్శకద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. సౌత్ బ్లాక్‌బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. త్వరలోనే విడు దల కానుంది. ఈ నేపథ్యం లో ఈ సినిమా పోస్టర్‌ను ప్రము ఖ నటుడు మురళీ మోహన్ శుక్రవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో రోహిత్ మాట్లాడు తూ.. ‘మధ్యతరగతి కుటుంబం కష్టాలను వినోదాత్మకంగా డైరెక్టర్స్ చాలా బాగా చిత్రీకరించారు’ అని తెలిపారు. ‘మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలతో తీసిన ఈ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం’ అని దర్శకులు హేమంత్, ప్రశాం త్ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వినోద్ షిణగం; సంగీతం: సుకుమార్ పమ్మి.