15 June, 2026 | 8:44 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

03-11-2024 02:49 AM

న్యూఢిల్లీ, నవంబర్ 2: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైం ది. నవంబర్ 25 నుంచి సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరిగే అవకాశం ఉంది. నవంబర్ 26న జాయింట్ పార్లమెంట్ సెషన్ ఉండనుంది. ఈ సామవేశాల్లో కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా వక్ఫ్ బిల్లును ఆమోదింప చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.