18 April, 2026 | 11:05 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మంత్రుల దృష్టికి సమస్యలు

05-04-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉపేందర్ యాదవ్ పీఎంవో శాఖ మంత్రి జితేందర్ సింగ్ ను ఎంపీలు నగేష్ ,ఈటెల రాజేందర్ తో కలసి పాల్వాయి కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేశారు.ఆయా శాఖల మంత్రులకు పలు సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.