24 June, 2026 | 2:28 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

మంత్రుల దృష్టికి సమస్యలు

05-04-2025 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉపేందర్ యాదవ్ పీఎంవో శాఖ మంత్రి జితేందర్ సింగ్ ను ఎంపీలు నగేష్ ,ఈటెల రాజేందర్ తో కలసి పాల్వాయి కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేశారు.ఆయా శాఖల మంత్రులకు పలు సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.