17 April, 2026 | 11:18 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

08-09-2024 06:55 PM

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అజీజ్

మంచిర్యాల,(విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో భాగంగా నిర్వహించిన వేడుకలలో ఎంఈఓ జాడి పోచయ్యతో కలిసి మాట్లాడారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్ధిగా ఉంటూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మార్పు చెందాలన్నారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి, సంయుక్త కార్యదర్శి పెట్టం మల్లయ్య, పట్టణ ట్రస్మా అధ్యక్షుడు జుల్పీకర్, ప్రధాన కార్యదర్శి కుమార్, కోశాధికారి మమత, ఉపాధ్యక్షుడు తిరుపతి, నాయకులు దేవన్న, జోబిన్, శ్యాంసుందర్ రెడ్డి, ఉపేందర్, రామకృష్ణా రెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, రాజ్ కుమార్ వివిద పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.