05-06-2025 12:00:00 AM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సబ్ జైలు లేకపోవడంతో నేరస్థులుగా శిక్షలు పడిన ఖైదీలు సమీపంలోని పరకాల, ఖమ్మం జైళ్లకు వెళ్లాల్సి వస్తుంది. గతంలో వరంగల్ జిల్లా కేంద్రంగా కారాగారం ఉండేది. దాన్ని కూల్చివేసి ఆ ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. నిత్యం భూపాలపల్లి జిల్లాలో నేరగాళ్లు వివిధ కేసుల్లో సంబంధం ఉన్నవాళ్లు జైలుకు వెళ్లాలంటే దూర ప్రదేశంలోని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ప్రజల సౌకర్యార్థం ఇక్కడే సబ్ జైల్ నిర్మించాలి.
కామిడి సతీష్రెడ్డి, భూపాల్ పల్లి జిల్లా