13 July, 2026 | 5:29 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఉగ్రవాదాన్ని అంతమొందించాలి

28-04-2025 12:34 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 27 : జమ్మూ కాశ్మీర్ పహాల్గంలోని పర్యాటక ప్రదేశాన్ని తిలకించేందుకు వెళ్లిన భారత  యాత్రికులపై దాడి చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలని నాగర్ కర్నూల్ తాలూకా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు కొవ్వొత్తులతో నివా ళులు అర్పించారు. కార్యక్రమంలో తాలూకాలోని ఆయా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.