ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు వాటిని ఎలా నింపాలి, అవసరమైన పత్రాలు ఏమిటి, గడువులోగా ఎలా సమర్పించాలనే విషయాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు.
30-06-2026