15 March, 2026 | 10:11 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

బైక్ కొన్న కస్టమర్‌కు.. బహుమానంగా మరో బైక్

14-07-2024 05:57 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): హీరో కంపెనీ వ్యవస్థాపకు డు డా.బ్రీజ్ మోహన్‌లాల్ ముంజల్ శత జయంతి సందర్భంగా హీరో కంపెనీ ఆధ్వర్యంలో శనివారం ‘హోరో సెంటినియల్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో బైక్ కొనుగోలు చేసిన ప్రతీ కస్టమర్‌కు స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్‌ను నిర్వహించారు. ఈ ఆఫర్‌లో వెంకటేశ్వరా హీరో షోరూం నుంచి బైక్ కొనుగోలు చేసిన గడ్డం లక్ష్మణ్ అనే కస్టమర్ సరికొత్త హీరో వాహనాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు షోరూం యజమానులు నల్ల మహిపాల్‌రెడ్డి, నల్ల జయరెడ్డి నూతన బైక్‌ను అందజేశారు.  కంపెనీ టీఎస్‌ఎం జగదీష్‌రెడ్డి, షోరూం సిబ్బంది కస్టమర్‌ను అభినందించారు.