11 March, 2026 | 4:00 PM

Breaking News

విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు   •   భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు   •   ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు   •   భూ మాఫియా చేసింది మీరే.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు బినామీలు   •   అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు   •   పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి   •   గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •  

గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతర ఉత్సవాలకు ఆహ్వానం

10-01-2026 04:13 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ ప్రాంతంలో గల గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా గుట్టల మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షులు వంగేటి పద్మా రెడ్డి మాట్లాడుతూ.. ఆలయ కమిటీ అభివృద్ధికి భాస్కర్ యాదవ్ తన వంతు కృషిగా రూ.21 వేలను విరాళం అందించడం జరిగిందని తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి ఉరాళం అందజేసిన జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి.సత్యం.మహేష్ తదితరులు పాల్గొన్నారు.