22 April, 2026 | 12:39 PM

Breaking News

కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •  

ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు

03-11-2024 12:41 AM

ఢిల్లీ, నవంబర్ 2: దేశంలో వరుసగా బాంబు బెదిరింపుల నేపథ్యం లో తాజాగా ఓ విమానంలో పేలు డు పదార్థాలు దొరకడం కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో క్యాట్రిడ్జ్ (బుల్లెట్లు లోడ్ చేసే పరికరం) దొరకడం అనుమానాలకు తావిస్తోంది. అక్టోబర్ 27న వచ్చిన ఈ విమానంలో ఓ సీటులో క్యా ట్రిడ్జ్‌ను గుర్తించారు. కాగా ప్రయాణీకు లందరూ విమానం దిగిన తర్వాత  దీన్ని గుర్తించారు. గడిచిన 20 రోజు ల్లో మొత్తం 600కు పైగా విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.