22 April, 2026 | 2:08 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

జార్ఖండ్‌లో లెక్క తేలింది

03-11-2024 12:51 AM

ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ ఖరారు

న్యూఢిల్లీ, నవంబర్ 2: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జార్ఖండ్‌లో ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ ఖరారైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా సీఎం హేమంత్‌సోరెన్ నేతృత్వంలోని జార్ఖ ండ్ ముక్తి మోర్చా 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30 స్థానా ల్లో పోటీకి దిగుతోంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ౬, వామపక్షాలు ౪ స్థానాల్లో పోటీకి సిద్ధం అయ్యా యి. ధన్వర్, బిష్రాంపూర్, ఛతర్‌పూర్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని జేఎంఎం నేత వినోద్ పాండే తెలిపారు. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.