17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ రాయల

14-04-2026 12:25 AM

ఖమ్మం, ఏప్రిల్ 13(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం, అనంతగిరి  మండలం, శాంతినగర్ గ్రామంలో గిడ్డంగుల సంస్ధ గోడౌన్ నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సోమవారం స్థలాన్ని పరీశీలించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను  అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేయాలని, అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.