29 July, 2026 | 11:20 AM

Breaking News

పెరిగిన రూపాయి విలువ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు   •   లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా   •   రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన పెద్ద ప్రమాదం   •   ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ   •   గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు   •   మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్   •   నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి   •   పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి   •   సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్   •   బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ   •  

గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన చైర్మన్ రాయల

14-04-2026 12:25 AM

ఖమ్మం, ఏప్రిల్ 13(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం, అనంతగిరి  మండలం, శాంతినగర్ గ్రామంలో గిడ్డంగుల సంస్ధ గోడౌన్ నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు సోమవారం స్థలాన్ని పరీశీలించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను  అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేయాలని, అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.