27 February, 2026 | 5:28 PM

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు కన్నుమూత

27-02-2026 03:32 PM

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ(Chilkur Balaji Temple) ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలతో కొంతకాలంగా బాదపడుతున్న సౌందర్ రాజన్ చిలుకూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సౌందర్ రాజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.