15 April, 2026 | 12:02 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అత్యవసర సమయంలో అవస్థలు

10-01-2026 05:34 PM

- అమ్మా అనాధ వృద్ధాశ్రమము ఓబులాపూర్

తంగళ్ళపల్లి పల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండలం అమ్మా అనాధ వృద్ధాశ్రమంలో యాంసాని సత్య లక్ష్మి భర్త రామేశము(78) కాలు జారీ పడిపోగా నడుము విరిగింది. గోగుల లక్ష్మి భర్త లస్మయ్య(65) తీవ్ర అనారోగ్యముతో బాధపడుతుండగా ఇద్దరు వృద్ధుల గురించి 108కు ఫోన్ చేయగా వచ్చింది. కానీ రావడానికి దారిలేక దారి బురదతో ఉండడంతో చాలదురం టెచర్ లో పట్టుకుని తీసుకురావడం జరిగింది అంబులెన్సు సిబ్బంది మేము గంట సమయం ఇబ్బంది పడ్డాము గత 13 సంవత్సరాలనుండి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం దయవుంచి వృద్ధాశ్రమానికి సీసీ రోడ్డు వేస్తే బాగుండు నని కోరుతున్నాము.