30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

గోదావరిఖనిలో కార్డన్ సెర్చ్

25-09-2024 01:14 AM

పెద్దపల్లి, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి)/రామగుండం: గోదావరిఖని విఠల్ నగర్‌లో మంగళవారం సీఐ ఇంద్రసేనరెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సె ర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నా రు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి మొసపోవద్దని తెలిపా రు. ఈ కార్యక్రమంలో 10 లీటర్ల సా రా, 18 లీటర్ల మద్యం, నెంబర్ ప్లేట్లు లేని 13 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.