26 April, 2026 | 11:13 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

మానసిక వికలాంగులకు కౌన్సెలింగ్

04-02-2025 12:00 AM

ఈమధ్య కాలంలో మానసిక వికలాంగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వీరు ఎక్కువగా జనాలలో తిరుగుతూ భయభ్రాంతులను సృష్టిస్తున్నారు. అర్థం కాని భాషలో మాట్లాడుతూ, వాహనాలపై వెళుతున్న వారికి ఆటంకం కలిగిస్తున్నారు. చేతిలో ఏది ఉంటే దానితో ప్రజలపైకి దాడి చేస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ వైద్య సిబ్బంది, మానసిక నిపుణులు కౌన్సెలింగ్ ఇవ్వాలి. 

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్