18-06-2025 09:53:44 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో అక్కడ అవినీతి అధికారులు పట్టుబడుతూనే ఉన్నాయి. లంచం తీసుకోవడం నేరమని తెలిసిన అక్రమ సంపాదన మీద మోజుతో చేతులు చాపుచున్నాను. తాజాగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) హస్తినాపురం కాలనీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ(ACB officials) అధికారుల వలకు చిక్కింది. విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్ గుత్తేదారు నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. బుధవారం ఉదయం రూ. 80 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. నరేష్ ఇంట్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ( Anti Corruption Bureau) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.