15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

04-02-2026 06:18 PM

పెంచికల్ పేట్,(విజయక్రాంతి): భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏఈఓ గౌసియా అన్నారు. మండలంలోని దరోగ పల్లి గ్రామంలో బుధవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై రైతులకు అవగాహన కల్పించాభూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏఈఓ గౌసియా అన్నారు. మండలంలోని దరోగ పల్లి గ్రామంలో బుధవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ సహాయం పొందాలంటే తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలను పొందాలన్నా పంటలను కొనుగోలు అమ్మకాలు చేపట్టాలన్న ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరమని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలతోపాటు చెడ్వాయి క్లస్టర్ రైతులు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం రైతు వేదికలోని వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరీష్ మరియు రైతులు పాల్గొన్నారు.