17 April, 2026 | 11:56 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

08-04-2025 04:17 PM

బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్

చిట్యాల,(విజయక్రాంతి): పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చిట్యాల బీజేపీ మండల అద్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఈదురుగాలుల ద్వారా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ మాట్లాడుతూ... నిన్న రాత్రి ఈదుతరు గాలుల వల్ల అరటి తోట ,బొప్పాయి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేశాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.5 లక్షలు పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంసారపు ప్రభాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.