గ్రంథాలయ ఉద్యోగులకు సన్మానం
06-06-2026 04:56 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రంథాలయ అధికారులుగా ఎదురు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు పదోన్నతి లభించింది. దిల్వార్పూర్ లైబ్రేరియన్ సంజీవరెడ్డి గ్రేడ్ 2 జగిత్యాలకు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న మోహన్ సింగ్ పదోన్నతి ద్వారా అదిలాబాదుకు బదిలీపై వెళ్లనున్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జు మన్ అలీ శనివారం గ్రంథాలయంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్ ఉద్యోగులు ఉన్నారు.






