22 May, 2026 | 10:27 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

రూ. 5.50 లక్షలు పలికిన గణేష్ లడ్డు

13-09-2024 08:35 PM

చేవెళ్ల,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మూడిమ్యాల గ్రామంలో వినాయక లడ్డు రూ. 5.50 లక్షలు పలికింది. శుక్రవారం గణేష్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటలో బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్, గ్రామానికి చెందిన వంగ శ్రీధర్ రెడ్డి లడ్డును దక్కించుకున్నారు.