30 March, 2026 | 12:23 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

రూ.8 లక్షల గుట్కా ప్యాకెట్లు పట్టివేత

08-02-2025 01:26 AM

 మహదేవపూర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): జయశంకర్ భూపా  జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం రూ.8 లక్షల గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పెట్రోల్ బంకు వద్ద తని  నిర్వహిస్తుండగా ఓ వ్యాన్‌లో తనిఖీలు చేయగా గుట్కా, అంబర్, పాన్ మసాలా, పొగాకు ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వీటి విలువ రూ.  లక్షలు ఉంటుందని పోలీసు  తె  గుట్కా ప్యాకెట్లను, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోదావరిఖనికి చెందిన వేల్పుల సంతోష్, షేక్ పర్వేజ్‌లపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.