05-06-2025 08:43:18 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(World Environment Day) గురువారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డివైసీఎంఓ డాక్టర్ ఎం మధు కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.