11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

09-09-2024 01:49 AM
  1. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 
  2. ఆ తర్వాత మూడు రోజులు  ఓ మోస్తరు వానలు

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): బంగాళఖాతంలో 13 కిలోమీటర్ల గతి వేగంతో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ హైదరాబాద్ చీఫ్ నాగరత్న చెప్పారు. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు వెళ్లనున్నట్లు తెలిపారు. పూరి, దిగ మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో  సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న పేర్కొన్నారు. 11,12, 13 తేదీల్లో మోస్తరు వానలు పడుతాయని వెల్లడించారు. సోమవారం, మంగళవారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, మిగతా మూడు రోజల పాటు ఎల్లో హెచ్చరికలను చేసింది.