04-11-2025 12:00:00 AM
సుల్తానాబాద్, నవంబర్ 3 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఊర చెరువు వద్ద చేపల వలకు పెద్ద కొండచిలువ చిక్కింది.. చెరువు వద్ద మత్స్యకారులు చే పలు తరలిపోకుండా కొద్ది రోజుల క్రితం పెద్ద జాలివల ఏర్పాటు చేశారు... సోమవారం ఆ జాలి వాల వద్ద చిక్కుకొని ఉన్న పెద్ద కొండ చిలువను చూసిన స్థానికులు , రైతులు భయపడ్డారు.. ఈ సంఘటన సుల్తానాబాద్ లో కలకలం సృష్టించింది...