calender_icon.png 18 June, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య గొంతు నులిమి చంపిన భర్త

18-06-2025 12:00:00 AM

మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం ఏంరా తండా శివారు ఇస్రా తండాలో భార్యను గొంతు నులిమి భర్త హ త్య చేసిన ఘటన జరిగింది.

మృతురాలి కూతురు శ్రీలత కథనం ప్రకారం తండకు చెందిన బానోతు బద్రు, రంగమ్మ దంపతు ల మధ్య గొడవ జరగగా మద్యం మత్తులో ఉన్న భర్త బద్రు భార్య రంగమ్మ గొంతు నిలి మి హత్య చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు నెల్లికుదురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.