18-06-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం ఏంరా తండా శివారు ఇస్రా తండాలో భార్యను గొంతు నులిమి భర్త హ త్య చేసిన ఘటన జరిగింది.
మృతురాలి కూతురు శ్రీలత కథనం ప్రకారం తండకు చెందిన బానోతు బద్రు, రంగమ్మ దంపతు ల మధ్య గొడవ జరగగా మద్యం మత్తులో ఉన్న భర్త బద్రు భార్య రంగమ్మ గొంతు నిలి మి హత్య చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు నెల్లికుదురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.