ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించొద్దు.. కమిటీల డ్రామాలు ఆపండి!
మహబూబాబాద్, (విజయక్రాంతి): ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించొద్దని, కమిటీల పేరుతో డ్రామాలు ఆపివేయాలని, జూన్ 2 లోగా డిమాండ్లు తేల్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి 'తెలంగాణ ఉద్యమ కారుల సెగ' తప్పదని మహబూబాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ ఫరీద్ అన్నారు..తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వేసిన సబ్ కమిటీలు కేవలం కాలయాపన డ్రామాలేనని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
16-05-2026