అనాథలైన చిన్నారులకు ‘డిజిటల్’ అభయం
కేసముద్రం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఇంటికి జీవనాధారమైన కుటుంబ పెద్ద అకాల మృత్యువాత పడగా, ఆ నిరుపేద కుటుంబం దయనీయ పరిస్థితి ని వివరిస్తూ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్టింగ్ కు దాతలు సహకరించి అండగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.సోషల్ మీడియాను కేవలం చాటింగ్లకే కాకుండా, ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచేందుకు వాడవచ్చని ఇనుగుర్తి గ్రామస్థులు నిరూపించారు.
02-04-2026