15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇందిరమ్మఇండ్లు మంజూరు

19-04-2025 12:38 AM

కల్లూరు, ఏప్రిల్ 18:-మండలంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఎమ్మెల్యే రాగమయి నేత్రుత్వంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబందించిన కార్యాచరణ అమలు జరుగుతోంది.మంజూరైనా ఇళ్ల గురించి ఇందిరమ్మ కమిటీలు విచారిస్తున్నాయి. కాగా మండలంలోని కల్లూరు కు 50 ఇందిరమ్మ ఇళ్ళు, బత్తులపల్లి కి 20 ఇళ్ళు మంజూరు కాగా చండ్రు పట్లకు 30 ఇండ్లు, చెన్నూరు 35, చిన్నకోరుకోండి 40, కప్పలబంధం 20, కిష్టయ్య బంజర 10, కొర్లగూడెం 15, లక్ష్మీపురం 15, లింగాల 20, లోకవరం ఈస్ట్ 57, లోకవరం వెస్ట్ 15, మర్లపాడు తెలగారం 15, ము చ్చారం 20, ముగ్గు వెంకటాపురం 18, నారాయణపురం 20, ఓబుళరావు బంజర10, పాయ వనర్ 15, పెద్ద కోరుకోండి 25, పేరువంచ 30 ఇళ్ళు మంజూరయ్యాయి. పోచారం 15, పుల్లయ్య బంజర 20, రఘునాద్న 20, తాళ్ళురు వెంకటాపురం 20, వియన్ తండ 15, వెన్నవల్లి 20, యజ్ఞనారాయణపురం 15 ఇళ్ళు మంజూరైనట్లు అధి కారులు తెలిపారు.