17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

22-04-2025 11:27 PM

ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలో వైఎస్సార్ కాలనీలో సుక్క అరుంధతి (17) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నది. కొత్త పేటలోని నారాయణ కాలేజీలో బైపీసీ ఇంటర్ సంవత్సరం చదువుతున్నది.

మంగళవారం ఫలితాలు విడుద ల కావడంతో తన మార్కులు సరిచూసుకున్నది. వృక్షశాస్త్రంలో ఫెయిల్ కావ డంతో తీవ్ర నిరాశకు గురైంది.  మధ్యా హ్నం 2:20 గంటల ప్రాంతంలో ఇంటి లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గమనించిన కుటుంబ సభ్యులు అరుంధతిని వెంటనే సుప్రజా ఆసుపత్రికి తరలించగా ప్పటికే  చనిపోయి నట్లు వైద్యులు ప్రకటించారు. పరీక్షలో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురికావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేర కు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు.