17 April, 2026 | 3:22 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక ఎమ్మెల్సీలు పూజలు

02-04-2025 12:23 AM

జహీరాబాద్,  ఏప్రిల్ 1: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ పాటిల్ భీమ్రావు పాటిల్ ల తో పాటు మాజీ మంత్రి రాజశేఖర్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజ అనంతరం ఆలయ కార్య నిర్వహణ అధికారి విభూతి శివ రుద్రయ్య స్వామి వారికి ప్రసాదం అందజేశారు. జరా సంఘం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పాటిల్ పూలమాల శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ పాటిల్ రుద్రయ్య స్వామి మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.