రైతుల కోసం రోడ్డెక్కిన మార్కెట్ కమిటీ చైర్మన్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల కోసం రోడ్డు ఎక్కిన చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు, తాసిల్దార్ శివప్రసాద్, ఏపిఎం దుర్గాప్రసాద్, రవాణా శాఖ అధికారులు పోలీస్ అధికారులు ఆధ్వర్యంలో చేగుంట మండలం
16-05-2026