15 June, 2026 | 11:06 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కోహ్లీ వల్లే సాధ్యమైంది

13-09-2024 12:52 AM

సౌతాంప్టన్: భారత్‌లో టెస్టు క్రికె ట్ ఇంతలా ఎదిగేందుకు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ప్రధాన కారణమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా దశ తిరిగింది. గత నాలుగేళ్లుగా రాహుల్ ద్రవిడ్ కూడా అదే చేశాడు. వారిద్దరికీ క్వాలిటీ ఆటగాళ్లు లభించారు. ఒక ఆసియా ఖండపు జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం కోహ్లీ కెప్టెన్సీలోనే జరిగిం’ అని పాంటింగ్ తెలిపాడు.