9 June, 2026 | 3:56 PM

Breaking News

ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •   ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి   •   తాటి చెట్టు పైన గుండెపోటుతో వెంకన్న మృతి   •  

రెండో రౌండ్‌కు లక్ష్యసేన్

10-10-2024 12:00 AM

వన్‌టా (ఫిన్‌లాండ్): ఆర్కిటిక్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో లక్ష్య రాస్‌మస్ గెమ్కేతో ఆడాల్సి ఉండగా.. అతడు గాయంతో వైదొలగడంతో లక్ష్యకు రెండో రౌండ్ వాకోవర్ లభించింది. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21-16, 23-25, 21-17తో జులియానా (బ్రెజిల్)పై, ఆకర్షి కశ్యప్ 21-19, 21-14తో జర్మనీకి చెందిన వొన్నెపై విజయాలు సాధించిన ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.