12 March, 2026 | 7:54 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు

12-03-2026 06:02 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసోహం వెంకటేశ్వర్లు, ఆయన బ్రదర్స్ ను మంగళవారం  స్వర్ణకార సంఘం నాయకులు పరామర్శించారు, ఇటీవల  దాసోహం వెంకటేశ్వర్లు తల్లి  సరోజన అనారోగ్యంతో మృతిచెందగా  స్వర్ణకార సంఘం రాష్ట్ర నాయకులు కందుకూరి ప్రకాష్ రావు( పెద్దన్న),  స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు పొలాస సత్యనారాయణ, కార్పెంటర్ అసోసియేషన్  గౌరవ అధ్యక్షులు పూసల ఆంజనేయులు , సంఘ నాయకులు జూపాక కుమారస్వామి , పల్లి రాకేష్ లు  దాసోహం బ్రదర్స్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.