17 April, 2026 | 11:50 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

నేషనల్ అవార్డుకు మాల్ గ్రామపంచాయతీ ఎంపిక

27-04-2025 12:03 AM

అధికారులను అభినందించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

యాచారం ఏప్రిల్ 26  : మండలంలో మాల్ గ్రామపంచాయతీ  నేషనల్ అవార్డు ను ప్రధానమంత్రి మోడీ చేతుల మీద   అవార్డును అధికారులు అందుకున్నారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంత నిధులతో ఆదాయ వనరులు సమకూర్చిన  సందర్భంగా గ్రామపంచాయతీ నేషనల్ అవార్డు రావడం జరిగింది.

శనివారం క్యాంప్ కార్యాలయంలో  ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి  అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఎంపీఓ శ్రీలత, పంచాయతి కార్యదర్శి ఎర్రం రాజు,  వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, లిక్కి రాజారెడ్డి తదితరులు   పాల్గొన్నారు.