ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్నారు
ముషీరాబాద్, మే 26 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా 50 వేల ఎకరాల భూములను గుంజుకున్న దుర్మార్గ ప్రభుత్వం కాంగ్రెస్ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీష్రావు మండిపడ్డారు.
27-05-2026