30 June, 2026 | 11:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

27న మాడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ టెస్ట్

26-04-2025 01:18 AM

హాజరుకానున్న 40వేల మంది విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): 2025 విద్యాసంవ త్సరా నికి తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈ నెల 27న ప్రవేశ పరీక్ష జరగనుంది. 6వ తరగతి ప్రవేశాల కో సం ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంట ల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో మొత్తం 19,400 వరకు సీట్లున్నాయి. ఇందుకు మొత్తం 40 వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆరో తరగతికి 23,945 దరఖాస్తులు, ఏడో తరగతికి 6793, ఎనిమిదో తరగతికి 5249, తొమ్మిదో తరగతికి 3436, పదో తరగతికి 909 దరఖాస్తులు వచ్చాయి.