15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నసురుల్లాబాద్ టు పౌరదేవి మహా పాదయాత్ర

26-03-2025 05:14 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ సేవాలాల్ బాలాధారణ స్వాములు మహా పాదయాత్ర బుధవారం దీక్ష గురువు టోప్యా నాయక్ మహారాజ్ ఆధ్వర్యంలో మహా పాదయాత్రగా పిట్లం మండలం, నసురుల్లాబాద్ మండలం నుంచి 18 మంది సేవాలాల్ మహారాజ్ మాలా ధరించుకొని మహారాష్ట్రలోని పౌర దేవి (బంజారా కాశి) కి దాదాపుగా 300 కిలోమీటర్ల పైగా వారం రోజులు పాటు నడుచుకుంటూ ఏప్రిల్ ఆరవ తేదీ నాడు శ్రీరామనవమి సందర్భంగా మాల విధారణ కార్యక్రమానికి మహా పాదయాత్రగా సునీల్ రాథోడ్ ఆధ్వర్యంలో వెళ్తున్నారు.