18 July, 2026 | 12:10 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

చార్జ్ తీసుకున్న కొత్త సీఈసీ

20-02-2025 12:53 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: భారత 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యత లు స్వీకరించారు. ఆయనతో పాటు కమిషనర్‌గా నియమితులైన వివేక్ జోషి కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జ్ఞానేశ్ కుమార్ 2029 వ రకు పదవిలో ఉండనున్నారు.