30 June, 2026 | 11:52 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నల్ల బ్యాడ్జీలతో నిరసన

25-04-2025 06:52 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రహల్గాంలో తీవ్రవాదుల చర్యలను ఖండిస్తూ శుక్రవారం నస్పూర్ ట్రస్మా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పట్టణంలోని లిటిల్ రోబోస్ పాఠశాలలో మండలంలోని కరస్పాండెంట్లు అత్యవసర సమావేశం నిర్వహించి నిరసన తెలిపారు. ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్ర పాణి మాట్లాడుతూ... పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగండ్ల ఉపేందర్, జిల్లా గౌరవ అద్యక్షులు బత్తిని దేవన్న, గౌరవ సలహదారులు శ్రీనివాస్, సెక్రటరి సత్యనారాయణ, ట్రెజరర్ రాజ్ కుమార్, ప్రమోద్, రమణ, సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.