24 June, 2026 | 1:02 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

ఈదురుగాలులతో భారీ వర్షం

18-04-2025 02:31 PM

కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం(Kangti Mandal) పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వర్షం(Rain) కురిసింది. ఈరోజు ఉదయం నుండి ఎండ తీవ్రతతో వాతావరణం పొడిగా ఉంది. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో మండలంలోని చాప్టా కే గ్రామంలో ఈదురుగాలులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. బలమైన గాలి వీయడంతో కొందరి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరాయి. వేడిమి ఉక్క పోతతో ఉన్న ప్రజలకు వర్షం కారణంగా వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.