20 March, 2026 | 8:03 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఈదురుగాలులతో భారీ వర్షం

18-04-2025 02:31 PM

కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం(Kangti Mandal) పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో వర్షం(Rain) కురిసింది. ఈరోజు ఉదయం నుండి ఎండ తీవ్రతతో వాతావరణం పొడిగా ఉంది. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో మండలంలోని చాప్టా కే గ్రామంలో ఈదురుగాలులతో ఓ మోస్తారు వర్షం కురిసింది. బలమైన గాలి వీయడంతో కొందరి ఇంటి పైకప్పు రేకులు గాల్లో ఎగిరాయి. వేడిమి ఉక్క పోతతో ఉన్న ప్రజలకు వర్షం కారణంగా వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.