ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి
సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో వేగం పెంచాలని, ప్రతి కేసు
13-06-2026