26 March, 2026 | 11:56 AM

Breaking News

మార్కాపురం రోడ్డు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.. సంప్రదించాల్సిన నంబర్లు ఇవే   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భాంతి.. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 13 మంది సజీవదహనం   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •   ఎంతమందిని తొక్కుతవ్!   •  

హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌తరుణ్

02-08-2024 12:05 AM

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ సినీ హీరో రాజ్‌తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు చేశారు. రాజ్‌తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి ఠాణాలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారాని (నేడు)కి వాయిదా వేసింది.