27-07-2024 02:38:05 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ లోని బోయిన్ పేట్ లో ఇటీవల వర్షాలకు ఇల్లు కూలిపోయి నీరు పేదలైన ఆడబిడ్డలకు తర్పలిన్ కవర్, డిన్నర్ సెట్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్, వైస్ చైర్మన్ తూము రవీందర్ పటేల్, మంథని అధ్యక్షులు మేడగోని వెంకటేష్ లు శనివారం వారి ఇంటికి వేళ్లి అందజేసి బాసటగా నిలిచారు. వారి వెంట సభ్యులు పాల్గొన్నారు.