30 June, 2026 | 10:36 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పల్లె దవాఖానలతో ప్రజల చెంతకే వైద్యం

05-04-2025 01:46 AM

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు

నిజాంపేట (రామాయంపేట), ఏప్రిల్ 4:నిజాంపేట మండలంలో పల్లె దవాఖానను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సంబంధిత ప్రజా ప్రతినిధులు వైద్యాధికారులు, సిబ్బం దితో కలిసి ప్రారంభించారు. ముందుగా ఆరోగ్య కేంద్రంలో బీపీ మిషన్ తో  పరీక్ష  చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. రూ.20 లక్షల వ్యయంతో పల్లె ధావకాన నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నారు.  నగరాలకు వెళ్ళి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చుపెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రియ, సంబంధిత ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బందిపాల్గొన్నారు.