12 March, 2026 | 2:33 PM

Breaking News

బీఆర్ఎస్‎కు షాక్ .. సుప్రీంలో ముగిసిన పార్టీ ఫిరాయింపుల కేసు   •   మళ్లీ తెరపైకి మద్యం కేసు.. కవిత ఇంటికి సీబీఐ అధికారులు   •   నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే   •   భారత్‌కు ఊరట.. ఆయిల్ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి   •   అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి   •   పోలీస్ భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు   •   పెళ్లికి వెళ్తుండగా వాహనం బోల్తా.. ఇద్దరు మృతి   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి   •   గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి   •   గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడాలి   •  

అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

05-12-2024 12:47 AM

నాగర్ కర్నూల్, డిసెంబర్ 4 (విజయక్రాంతి):  అనుమతి లేకుండా దుందుభి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తాడూరు మండలం పొల్మూ రు శివారులోని వాగులోకి ట్రాక్టర్లు దిగేందుకు ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.  పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి ౯ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు కాకుండా  ఓ కాంగ్రెస్  నాయకుడు సెటిల్మెంట్లు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై తాడూరు ఎస్సై గురు స్వామిని వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.