29 April, 2026 | 8:17 PM

Breaking News

ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లలో పాటు ఒక కానిస్టేబుళ్లు సస్పెండ్   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక   •   అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి   •   అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   సుల్తానాబాద్ మండలంలో 10 ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం   •   పదవ తరగతి ఫలితాలలో ఎస్వీ విద్యార్థుల ప్రభంజనం   •   పది ఫలితాలలో భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థినుల విజయకేతనం   •   పేదింటి ఆడబిడ్డకు అండగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు   •   సోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలికలు   •  

పదవ తరగతి ఫలితాల్లో శాంతినికేతన్ ఘనత

29-04-2026 06:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్, కరస్పాండెంట్ స్ భగవతి పద్మనాభ గౌడ్ తెలిపారు. 53 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాలలో ఆయన అభినందించి సన్మానం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దిట్టుగా మంచి ఫలితాలను సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు