2 May, 2026 | 7:09 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

28-09-2024 01:04 AM

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 

నిర్మల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న స ంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవా లని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన ముధోల్ మం డల కేంద్రంలో నిర్వహించిన పోషకాహార వారోత్సవాల్లో పాల్గొన్నారు. పిల్లలకు, గర్భి ణులకు పౌష్ఠికాహారం అందించాలని, అంగ న్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహి ంచాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందు తున్న సేవల గురించి అడిగి తెలుసుకు న్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.