15 June, 2026 | 8:44 PM

Breaking News

అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •  

ప్రైవేట్ స్కూళ్ల పోకడ అన్యాయం

25-06-2024 12:05 AM

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలి. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచడంలో విద్యాశాఖాధికారులందరూ వైఫల్యం చెందారు. ఫీజులను అధికంగా వసూలు చేస్తున్నా, పాఠ్య పుస్తకాలను విచ్చలవిడిగా అమ్ముతున్నా, నచ్చిన పేర్లను బోర్డులపై ప్రచారం చేస్తున్నా, ఇవన్నీ విద్యాశాఖ అధికారులకు కనపడినా చూసీ చూడనట్టు వ్యవహరించడం అన్యాయం. విద్యాహక్కు చట్టం ప్రకారం వాటిలోని ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రకటించాల్సి ఉంది. 

 వి.రాజశేఖర్ శర్మ, నాగర్ కర్నూల్ జిల్లా