15 May, 2026 | 3:28 PM

Breaking News

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం   •   బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్   •   ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •  

ముగ్గురు ఎస్సైల బదిలీ

12-12-2024 12:33 AM

నిజామాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం ముగ్గురు ఎస్సైలను బదిలిచేస్తూ ఇన్‌చార్జ్ డీఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్వ ర్వులు జారీ చేశారు. వారిలో నందిపేట ఎస్సై హరిబాబు, ఆర్మూర్ ఎస్సై(1) గోవింద్, వేల్పూర్ ఎస్సై నాగానాథ్ ఉన్నారు.